రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
రాయికల్ తాజా కబురు: మండలంలోని ఇటిక్యాల,మహితాపూర్ క్లస్టర్ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు...
సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా చేప పిల్లల విడుదల
తాజా కబురు జగిత్యాల:సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద జగిత్యాల పట్టణంలోని లింగంపేట, గొల్లపల్లి మండలం శంకర్ రావు పేట గ్రామ చెరువులలో దాదాపు లక్ష ఎనిమిది వేల చేప...
19.42 క్వింటాళ్ల ధాన్యం దోచుకున్నారు- జగిత్యాల జిల్లా కలెక్టర్ కు రైతు పిర్యాదు
తాజా కబురు బుగ్గారం: విక్రయించిన వరిధాన్యంలో 19.42 క్వింటాళ్ల ధాన్యం (విలువ రూ.35,635) దోచుకున్నారని, న్యాయం చేసి ఆదుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఓ రైతు సోమవారం పిర్యాదు చేశారు. బుగ్గారం...
ఒడ్డె లింగాపూర్ లో ఎరువుల దుకాణం ప్రారంభం
రాయికల్ తాజా కబురు: మండలంలోని భూపతిపూర్ సహకార సంఘాల పరిధిలో ఒడ్డె లింగాపూర్ గ్రామంలో ఎరువుల కొనుగోలు కేంద్రము పి.ఎ. సి.ఎస్ చైర్మన్ ఏనుగు ముత్యంరెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ...
సి.ఈ.ఓ నిర్లక్ష్య వైఖరి వల్లనే ధాన్యం ఆలస్యంగా మిల్లులకు తరలింపు- ఎంపీటీసీ సభ్యులు రాజనాల మధు కుమార్
రాయికల్ తాజా కబురు: మండలంలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో గురువారం మైతాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీ సభ్యులు...
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలనీ రైతుల ధర్నా
రాయికల్ తాజా కబురు: రాయికల్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని,తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రాయికల్ జగిత్యాల రహదారిపై గురువారం రైతులు...
ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు
రాయికల్ తాజా కబురు: మండలంలోని మైతాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎం.ఎల్.సి జీవన్ రెడ్డి బుధవారం పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వాలు వరిధాన్యం కొనుగోళ్లలో జాప్యం...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జువ్వడి కృష్ణారావు
కోరుట్ల తాజా కబురు: పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని గుంలాపూర్ గ్రామ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వడి కృష్ణారావు శుక్రవారం సందర్శించారు. ఈ...
దళారీ వ్యవస్థను తొలగించి ప్రభుత్వమే మామిడిని కొనుగోలు చేయాలి
రాయికల్ తాజా కబురు : దళారీ వ్యవస్థను తొలగించి ప్రభుత్వమే మామిడిని కొనుగోలు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు మైతాపూర్ చెర్లకొండాపూర్ ఎంపీటీసీ రాజనాల మధుకుమార్ గృహ...
అకాల వర్షం తో నేల రాలిన మామిడి-తడిసిన ధాన్యం
తాజా కబురు రాయికల్: మండలంలోని కట్కాపూర్,తాట్లవాయి గ్రామాల్లో బుధవారం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి మామిడి కాయలు నేల రాలాయి,ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. అసలే కరోనా వైరస్,...