తాజా కబురు డెస్క్:కరోనా మాహామ్మారిని అరికట్టేందుకు భారత్ బయో టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్యాండిడేట్ కొవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూ లో ప్రారంభం కానున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గోరఖ్పుర్లో అక్టోబర్ నుంచి ఈ ట్రయల్స్ జరగనున్నట్లు తెలిపారు ఉత్తర్ప్రదేశ్ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్.భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), భారత్ బయో టెక్ సంయుక్తంగా కొవాగ్జిన్ను తయారు చేస్తున్నాయి.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...