తాజా కబురు రాయికల్:మండలంలోని పలు గ్రామాల్లో గత ఐదు నెలలుగా కరోనా పరిస్థితుల్లో రేషన్ షాపుల్లో స్వచ్ఛందంగా సేవలందించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు రాపర్తి నర్సయ్య, గట్టు సత్యనారాయణ, తాటిపాముల రమేష్, చిలివేరి విజయ్, కడకుంట్ల అభయ్ రాజ్ లను స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ మహేశ్వర్ శాలవా, ప్రశంసా పత్రాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ శశిధర్ ఎస్ఐ ఆరోగ్యం రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Home సామజిక వార్తలు స్వచ్ఛంద సేవలు అందించిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందించిన తాహసీల్దార్ మహేశ్వర్
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...