రాయికల్ తాజా కబురు:మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 58కి చెందిన ప్రభుత్వ భూమిని ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని సంబంధిత భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని గతంలో స్థానిక తహసీల్దార్ కు పలు మార్లు పిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో శనివారం భూపతిపూర్ ఎక్స్ రోడ్డు వద్ద గ్రామస్తులు ధర్నాకు దిగారు.సుమారు 3 గంటల పాటు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న తహసీల్దార్ మహేశ్వర్ సోమవారం ఇరు గ్రామాల మధ్య సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...