రాయికల్: మండలంలోని భూపతిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని భూపతిపూర్, ఒడ్డె లింగాపూర్,బోర్నపల్లి ,ధర్మాజీ పేట్ గ్రామాల్లో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ లౌడియా సంధ్యారాణి ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా పి.ఎ.సి.ఎస్ చైర్మన్ ఏనుగు ముత్యం రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంఘ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రము నిర్వహిస్తామని,గ్రేడు1 వరి ధాన్యం క్వింటాలు కు 1835 రూపాయలు,సాధారణ గ్రేడు 1815 రూపాయల ధర ఉంటుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో రైతు సామాజిక దూరం పాటిస్తూ హమాలీ కి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్,సీఈఓ చంద్రశేకర్ ఆయా గ్రామాల సర్పంచులు జక్కుల చంద్రశేఖర్ ,పాలకుర్తి రవి , పాదం లత -రాజు, స్నేహలత హరీష్, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు ఎంపిటిసిలు, పాల్తీయ స్వప్న, కవిత-శ్రీనివాస్, సింగిల్విండో వైస్ చైర్మన్ నాగుల మల్లయ్య, డైరెక్టర్లు నీతులు లక్ష్మీనారాయణ కొమ్ము గంగా రాజము, పాల్తీయ రమణ, శ్రీనివాస్,మల్యాల జలపతి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...