జగిత్యాల తాజా కబురు:పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కెపాసిటీ పెంపు వలన కృష్ణా నది నుండి నీటిని అక్రమంగా తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 ద్వారా దక్షిణ తెలంగాణ జిల్లాలు అయిన ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో సాగునీటి విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందని భా.జ.పా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపుమేరకు శనివారం ఉదయం 10 గంటలకు భా.జ.పా కార్యకర్తల ఇంటిపై నల్ల జెండా ఎగర వేస్తూ ఒక గంట దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాలని భాజపా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడి పెల్లి గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...