తాజా కబురు ప్రతినిధి రాయికల్: మండలంలోని దావన్ పల్లి నుండి సారంగాపూర్ మండలం రంగాసాగర్ గ్రామాల మధ్యగల రహదారిని గత 6 సంవత్సరాల క్రితం ప్రారంభించి ఇప్పటి వరకు పూర్తి చేయక మధ్యలోనే ఆపివేశారని ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ మండల అధ్యక్షులు డా.తిరుపతి నాయక్ మంగళవారం స్థానిక ఎమ్యెల్యే డా సంజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.రహదారి పూర్తి ఐతే జిల్లా కేంద్రానికి ప్రజలు రావడానికి బస్సు, రవాణా సౌకర్యం మెరుగవుతుందని కోరారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్,గంగాధర్,సురేందర్, రాములు,నాగరాజు,వాలు, ప్రసాద్,సిసింద్రీ,సురేష్,తిరుపతి,అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...