రాయికల్ టౌన్ తాజాకబురు : మండల పరిషత్ కార్యాలయంలో శనివారం కరోనా వైరస్ నివారణ, నియంత్రణలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర గురించి,స్వీయ నియంత్రణ, సామాజిక దూరం, వ్యక్తిగత సామాజిక పరిశుభ్రత, కరోనా కేసులను గుర్తించడం, రెఫర్ చేయడం, గృహ నిర్బంధంలో పాటించాల్సిన సూచనలకు సంబంధించి యునిసెఫ్ మరియు స్వచ్ఛ్ భారత్ మిషన్ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని ఎంపీపీ సంధ్యారాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు వారి వారి గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్,యునిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్ విజయ, లీడ్ వాలంటీర్ కడకుంట్ల అభయ్ రాజ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...