తాజా కబురు రాయికల్ : మండలంలోని మైతాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి కి సోమవారం రాత్రి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పంచాయతీ కార్యదర్శి వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. గ్రామస్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని భయాందోళనకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...