రాయికల్ తాజా కబురు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పట్టణంలోని పురపాలక సంఘము లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ఆరేళ్ళ కాలంలో తెలంగాణా ను అగ్రస్థానంలో నిలిపారని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణా లో బీటలు బారిన నేలలు ప్రస్తుతం పచ్చటి పొలాలతో కళకళ లాడుతున్నయని,అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ రమాదేవి,కౌన్సిలర్లు మహేందర్, సాయి కుమార్, శ్రీధర్ రెడ్డి,మహేష్, అన్వరీ బేగం, కల్లెడ సునీత, శ్రీరాముల సువర్ణ, కాంతారావు, మ్యాకల అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...