బుగ్గారం తాజా కబురు: కరోనా వైరస్ నివారణలో భాగంగా కోవిద్ -19 నిబంధనలు పాటించక, మాస్కు లేకుండా తిరిగిన ఐదుగురు వ్యక్తులకు జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి పెట్టి కేసు నమోదు చేసి తలా రూ.1000 చొప్పున జరిమానా విధించారు. సెక్షన్ 51(బి) డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకున్నామని ఎస్సై తెలిపారు. మాస్కు లేకుండా, అత్యవసరం ఉంటే తప్ప ఊరికే రోడ్ల పైన తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...