తాజా కబురు రాయికల్ రూరల్ : మండలంలోని కిష్టంపేట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ చేతుల మీదుగా శనివారం మాజీ సర్పంచ్ తంగేళ్ల రమేష్, తంగేళ్ల సత్యనారాయణల ఆద్వర్యంలో గ్రామంలో ని రైతులకు 500 మాస్కులు, సానిటైజర్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యురాలు జదవ్ అశ్విని, ఎంపీపీ సంధ్యారాణి,ఎంపిటిసి సభ్యురాలు సారిక, సర్పంచ్ జానా స్వరూప, ఉప సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, నాయకులు గోపి, తిరుపతి, బుమగౌడ్, చాంద్, చిలుక శ్రీను తదితరులు పాల్గొన్నారు
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...