కోరుట్ల తాజా కబురు: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు తమ వంతుగా సాయం అందించేందుకు పట్టణంలోని బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, కమిషనర్ అయాజ్ అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దాదాపు 800 మందికి అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బ్రహ్మన్న గారి శంకర్ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, పాలెపు రాము శర్మ, రమేష్, దివాకర్, భానుమూర్తి, ప్రదీప్, శ్రీధర్, ఫణీంద్ర, సత్యనారాయణ, స్వరాజ్, శ్రీనివాసమూర్తి, నరసింహమూర్తి, చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...