రాయికల్ తాజా కబురు: పట్టణంలోని పాత్రికేయులకు, రెవెన్యూ సిబ్బందికి సోమవారం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాహసీల్దార్ మహేశ్వర్ మాస్క్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీలలో కరోనా వైరస్ వ్యాప్తిని గురించి అవగాహన కల్పిస్తూ, ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేయడం అభినందనీయమని, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మాస్కూలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి రెడ్డి, పాత్రికేయులు సయ్యద్ రసూల్, ముంజ ధర్మపురి గౌడ్, చింతకుంట సాయి,రషీద్, మామిడి పెల్లి లక్ష్మణ్,కనికరపు లక్ష్మణ్, మల్లేష్,ప్రవీణ్ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...