రాయికల్: మండలం లోని రామాజీపేట్, మూటపెల్లి, తాట్లవాయి గ్రామ సరిహద్దుల నుండి ప్రవహిస్తున్న ఎస్సాఆర్ఎస్పీ కాలువ నీరు శనివారం పరిమితికి మించి ప్రవహించడంతో కొన్ని చోట్ల కోతకు వచ్చిన వరిపంట నష్టపోయే అవకాశం ఉన్నదని మూటపల్లి రైతులు తాజాకబురు ప్రతినిధికి సమాచారం అందించగా మా ప్రతినిధి విషయాన్ని స్థానిక అధికారులకు తెల్పగా వెంటనే స్పందించిన రాయికల్ తహసీల్దార్ మహేశ్వర్ ఆలియానాయక్ తాండ, తాట్లవాయి,గ్రామాల సరిహద్దు ఎస్సాఆర్ఎస్పీ కెనాల్ ను సందర్శించి విషయాన్ని ఎస్సాఆర్ఎస్పీ అధికారుల దృష్టికి తీసుకపోగా అట్టి ప్రవాహం ద్వారా ఎలాంటి నష్టం లేదని కుంటలు నింపడానికి ఆ నీరు ఉపయోగకరంగా ఉంటుందని నీటి ప్రవాహ పరిమితిని వెంటనే తగ్గిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపినట్లు తహసీల్దార్ తెలిపారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...