కోరుట్ల తాజా కబురు: పట్టణంలోని ముత్యాల వీధికి చెందిన తాటికొండ రాంనారాయణ కరోనా మహమ్మారి వ్యాధి బారిన పడి భాగ్యనగర్ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ గురువారం మరణించగా అతని మృత దేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో సమాచారం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ నాయకులు మంచాల జగన్,జిల్లా కార్యదర్శి గజం రాజు,సీనియర్ పాత్రికేయులు శికారి రామకృష్ణ,బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ 31వ వార్డ్ కౌన్సిలర్ పెండెం గణేష్ లు హిందూ సాంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు జరిపి మానవత్వం ఇంకా బతికిఉందని చాటి చెప్పారు. ఈ సందర్బంగా పెoడo గణేష్ మాట్లాడుతూ హిందూ సమాజంతో పాటు, ఇతర మతస్తులు ఎవరైనా కరోనా వ్యాధితో మరణిస్తే వారి అంత్యక్రియలు నిర్వహించడానికి మేమంతా ముందుటామని 9440152525 చరవాణి ద్వారా తమకు సమాచారం అందించాలని కోరారు. వీరితో పాటుగా ఏబీవీపీ నాయకులు రుద్ర విగ్నేష్ ఆర్మురి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...