రాయికల్ తాజా కబురు రూరల్ : మండలం లోని బోర్నపెల్లి , లోయగూడెం గ్రామాల్లోని పేద, గిరిజన,ఇటుక బట్టీల కార్మిక కుటుంబాలకు శనివారం జెడ్పి.టి.సి సభ్యురాలు జాదవ్ అశ్విని నిత్యావాసర వస్తువులైన వంట నూనె, సబ్బులు , బ్రెడ్ ప్యాకిట్లు, ఉప్పు , ఐదు రకాల కూరగాయలు మరియు మాస్క్లు పంపిణీ చేసిన అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి పై అవగా హన కల్పించారు. ఈ కార్య క్రమంలో ఎంపిపి సభ్యురాలు ఎల్ సంధ్యారాణి గ్రామ సర్పంచ్ పాదం లత రాజు ఎంపీటీసీ సభ్యురాలు పెంద్రం కవిత శ్రీనువాస్, మాజీ సింగిల్ విండో చెర్మన్ కోల శ్రీనువాస్, తెరాస నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి, బర్కం మల్లేష్ , బానోవాత్ వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...