జగిత్యాల రూరల్: పల్లేల్లో గుడుంబా జోరు అనే శీర్షికతో శనివారం తాజా కబురులో ప్రచురితమైన కథనానికి స్పందనగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సారా రవాణా చేస్తున్నారనే సమాచారం తో జగిత్యాల ఎక్సైజ్ సిఐ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున పొలాస గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి 20లీటర్ల నాటు సారాను తరలిస్తుండగా ద్విచక్ర వాహనo స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ తనిఖీలో ఎక్సైజ్ ఎస్సై నరేష్ రెడ్డి, సిబ్బంది రాజశేఖర్, శ్రీనివాస్, బీర్బల్, మహేష్ పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...