రాయికల్ తాజా కబురు:పల్లె ప్రగతిలో భాగంగా గురువారం జెడ్పిటీసి సభ్యురాలు జాధవ్ అశ్విని,మూటపల్లి, కొత్తపేట, ఒడ్డెర కాలనీ గ్రామాలను సందర్శించి గ్రామాలలో జరుగుతున్న సానిటేషన్ ప్రక్రియను, నర్సరీలను పరిశీలించి వర్షకాలం లో నీటిని నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి చదును చూపించాలని పంచాయితీ కార్యదర్సులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శులు, M.P.T.C సభ్యులు మందుల శ్రీనివాస్, సర్పంచ్ లు బెక్కం తిరుపతి, మన్నె గుండ్ల వెంకమ్మ నర్సయ్య, తెలంగాణ జాగృతి అధ్యక్షులు M.D నజీర్ తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...