రాయికల్ తాజా కబురు: మండలంలోని కైరిగూడెంలో నివసిస్తున్న గిరిజనలకు,గ్రామ పంచాయితి సిబ్బందికి జెడ్పిటిసి సభ్యురాలు జాదవ్ అశ్విని 50 కుటుంబాలకు నిత్యావసర వస్తువులైన వంట నూనె, సబ్బులు, ఐదు రకాల కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలను గురించి అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ గూడిపెల్లి చంద్రకళ మల్లేష్ , రాయికల్ మన్సి పల్ కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి ,ఉపసర్పంచ్ నరేష్,దావన్ పల్లి సర్పంచ్ భూక్య యమున-రవి, తాట్లవాయి సర్పంచ్ రాగి సాగరిక-శ్రీనివాస్, అల్యానాయక్ తండా సర్పంచ్ నందూనాయక్ తెరాస నాయకులు,రెబ్బస్ మల్లయ్య, బర్కం మల్లేష్ ,బానోవాత్ వెంకటేష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...