రాయికల్ తాజా కబురు:గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సేర్ఫ్)శ్రీ ధరణి వ్యవసాయ ఉత్పత్తి దారుల పరస్పర సహకార సంఘం లిమిటెడ్ జగిత్యాల జిల్లా ద్వారా మామిడికాయలను కొనుగోలు చేసిన మామిడి రైతులకు సోమవారం జిల్లా కలెక్టర్ చెక్కులను అందజేయగా మండలం లోని ఇటిక్యాల గ్రామానికి చెందిన మామిడి పంట రైతు దండవేని సుజాతకు 3,33,895 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ గుగులోతు రవి చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా ఆమెను ఇటిక్యాల గ్రామ సర్పంచ్ సామల్ల లావణ్య- వేణు, రైతులు అభినందించారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...