గుండుపిన్నుపై మహాత్ముడి నడక…బంగారు విగ్రహాన్ని తయారు చేసిన జగిత్యాల సూక్ష్మ కళాకారుడు..
తాజాకబురు జగిత్యాల:కళకు కాదేది అనర్వం అన్నట్టు కళకారులు ఎప్పటికప్పుడు తమ కళనైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు, మఖ్యంగా దేశానికి తమ జీవితాన్ని అర్పించిన ఎందరో మహానుభావులను తమ కళతో తమలోన ఉన్న దేశ...
బాబ్రీకేసులో అందరు నిర్ధోషులే…కోర్టు సంచలన తీర్పు
తాజాకబురు: బాబ్రీ కేసు తేలిపోయింది. పథకం ప్రకారం జరగలేదని, నిందితులందరూ నిర్దోషులేనంటూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 32 మంది నిందితులు..28యేళ్ళ పాటు సుదీర్ఘ విచారణ అనంతరం బుధవారం కట్టుదిట్టమైన...
జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ముందు బిజెపి నిరసనలు
తాజా కబురు జగిత్యాల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పిలుపు మేరకు మంగళవారం సారంగపూర్ మండల భాజపా శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం...
ఎల్. ఆర్.ఎస్. విదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి
జగిత్యాల తాజా కబురు: కేవలం ఆదాయ సముపార్జన లక్ష్యంగా తెచ్చిన ప్రస్తుత ఎల్.ఆర్.ఎస్. విధానాన్ని ఉపసంహరించుకోవాలని, జి.ఒ. నంబర్ 131ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా...
పాతదాంరాజ్ పల్లి చెరువులో మొసలి ప్రత్యేక్షం..
తాజా కబురు మల్లాపూర్-ఫోటో జర్నలిస్ట్ వెంకట స్వామిజగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాతదాంరాజ్ పల్లి గ్రామంలోని చెరువు లో ఓ బండపై మొసలి ప్రత్యేక్షమైంది,ఈ మద్య కాలంలో వర్షాలు సవృద్దిగా...
నేను భీమన్న ఆలయం నుండి వెళ్లనంటు భీష్మించిన కొండచిలువ..పొరండ్లలో ఘటన…
మూడురోజుల నుండి పొరండ్ల భీమన్న ఆలయంలోకి కొండచిలువ…
జగిత్యాల తాజా కబురు: మండలంలో ని పోరండ్ల గ్రామంలో భీమన్న ఆలయంలోకి గత మూడు రోజులక్రితం పెద్ద...
ప్రతి గ్రామ సర్పంచి ఓ ఉద్యోగి లెక్కనె..”గోల్ మాల్” చేస్తె లెక్కచూపుడె….
గ్రామ పంచాయతిలకి కొత్త నిబంధనలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
1) నీటి/ ఇంటి పన్నులు వచ్చేటివి , వచ్చినవి...
15 రోజుల్లో అందరి ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి
గ్రామ పంచాయతీల ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి
-అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
తాజ కబురు హైదరాబాద్ డెస్క్:రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ...
నేడు రాయికల్ లో ఎమ్మెల్యే కార్యక్రమాలు
తాజా కబురు రాయికల్: పట్టణములో TUFIDC నిధుల ద్వారా 10 లక్షలతో నిర్మించనున్న నాయి బ్రాహ్మణ సంఘ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి అనంతరం TUFIDC నిధులతో 10...
నర్సింగ పూర్ లో పల్లె ప్రకృతి వనం ప్రారంభం
జగిత్యాల తాజా కబురు:మండలంలోని నర్సింగ పూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనంను జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేశ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ...