భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి. ట్రెసా
జగిత్యాల: మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని కూకటపెళ్లి లోని కాముని చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై, ఉద్యోగులపై భూకబ్జాదారులు దాడి చేయడాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్...
గ్రామ సభలు నిర్వహించని కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ లపై చర్యలు తీసుకోండి, జిల్లా కలెక్టర్ కు బుగ్గారం...
గ్రామ సభలు నిర్వహించని కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ లపై చర్యలు తీసుకోండి, జిల్లా కలెక్టర్ కు బుగ్గారం విడిసి పిర్యాదు
తాజాకబురు బుగ్గారం:జగిత్యాల జిల్లా లోని మండల కేంద్రమైన బుగ్గారం గ్రామ కార్యదర్శి,...
ఫంక్షనల్ వర్టికల్ విధానంపై జిల్లా ఎస్పీలతో, పోలీస్ కమిషనర్ల తో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
జగిత్యాల తాజా కబురు:పోలీస్ శాఖలో ఉన్న వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క పని లో పారదర్శకతను, పనితీరును పరిశీలించడానికి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ఫంక్షనల్ వర్టికల్ విధానంపై తీసుకుంటున్న చర్యల...
రేపటి నుంచి భూముల రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్ తాజా కబురు : రేపటి నుంచి తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రంగారెడ్డి జిల్లాలో ధరణి వెబ్సైట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇకపై...
మహిళ పోలీస్ లు నూతన టెక్నాలజీ పట్ల అవగాహన కలిగి ఉండాలి
కొత్తగా విధుల్లో చేరిన మహిళ పోలీస్ సిబ్బందితో జిల్లా ఎస్పీ సింధు శర్మ
జగిత్యాల తాజా కబురు: జిల్లాకు...
పరిశుభ్రతే ఆరోగ్యానికి “ఆయుధం “
రాయికల్ తాజా కబురు: ఏ పని చేయాలన్నా… వస్తువులను తాకాలన్నా ..అన్నం తినాలన్న చేతులతోనే చేస్తామని అలాంటి చేతులు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని పరిశుభ్రతే ఆరోగ్యానికి "ఆయుధం "...
ఎమ్మెల్యేను సన్మానించిన ఎండి సనావోద్దీన్
కోరుట్ల తాజా కబురు: మెట్ పల్లి ఖాదీ బోర్డు చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్...
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
కథలపూర్ తాజా కబురు: మండలంలోని సిరికొండ గ్రామంలో ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ తిరుపతి రెడ్డి కో కన్వీనర్ కోడిపెల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అరుగాలల పాటు కష్ట...
వస్తాపూర్ లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
రాయికల్ తాజా కబురు: గత కొన్ని రోజులుగా మండలంలోని వస్తాపూర్ గ్రామంలో పంటకు నీరు అందించేందుకు కరెంటు మోటర్లకు లో ఓల్టేజీ సమస్య ఏర్పడుతుందని గ్రామ రైతులు ఏఈ శ్రీనివాస్...
అల్లీపూర్ లో డ్రైనేజీని పర్యవేక్షించిన సర్పంచ్
రాయికల్ తాజా కబురు: మండలంలోని అల్లీపూర్ గ్రామంలో రెండు నెలల క్రింద నూతన డ్రైనేజీ నిర్మించగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఊరి శివారులో కలిసే డ్రైనేజీ 3మీటర్ల మేర...