తాజా కబురు ఇబ్రహీంపట్నం: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం గా ఆయన చెప్పిన కాలజ్ఞానం లో ప్రతి ఒక్కటి నిజం అవ్వడానికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ వచ్చి లక్షలాదిమంది రోగాల బారిన పడతారని చెప్పిన మాట కు మనం ప్రస్తుతం కళ్లారా చూస్తున్నాను. అందులో మరో వింత ఒక ఈత చెట్టుకు రెండు మొగుళ్ళు వస్తాయన్న మాట సైతం నిజం అయ్యింది. ఈ వింతను చూసేందుకు గ్రామంలో నుండి అనేక మంది వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో గోదావరి నది తీర ప్రాంతం ఏడు పాయలుగా విభజించబడి తూర్పున ప్రవహిస్తుంది.ఈప్రాతంలో భక్తులు పలు గ్రామల్లనుండి అనెకమంది వచ్చి మెక్కలు చెల్లించు కుంటారు. ఇక్కడ ఈతవనం పెరీగి గితకార్మికులకు ఉపాదితో ముడుపువ్వలు అరు కాయలుగా సాగుతోంది. శనివారం గోదవరి ప్రాతంలో ఓ ఈతచెట్టు కు రెండు మెగులు అగుపిచటంతో అవక్కుఅయిన కట్ట నారయణ అనె గితకార్మికుడు గ్రామంలో ని తోటికార్మకులకు,గ్రామస్థులకు విషయం తెలపటంతో అర్చకులతో చెట్టు చెంతకు చెరుకొని గోదావరి నది జలాలలతో ప్రాతం ను శుద్ధిచేసి ప్రత్యేక పుజలు నిర్వహించారు. అనతరం గ్రామస్తులు చెట్టుకు కోబ్బరికాయలు కోట్టి మెక్కలు చెల్లించుకున్నారు. ఈకార్యక్రమంలో అర్చకులు మంత్రరాజం రాముచార్యులు,మంత్రరాజం కృష్ణ అరవింద్ చార్యులు,గితకార్మికులు గోడిసెల భుమయ్యగౌడ్,కట్ట నారయణగౌడ్,అల్లకోండ గంగాధర్ గౌడ్,నాయకులు అరె రమేష్ పటేల్, పుపాల నాగేష్ పటేల్, అన్నరపు రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...