రాయికల్ టౌన్ : లాక్ డౌన్ నేపత్యంలో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకపోవడం వలన వారిని ఆదుకోవడానికి రాయికల్ పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వి.యస్ గార్డెన్ లో మున్సిపల్ ఛైర్మన్ మోర హన్మాండ్లు ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి, మహేందర్, మహేష్ ,కాంతారావు ,వర్తక సంఘము అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు అనంతుల అశోక్,కూరగాయల ప్రభాకర్, బొమ్మకంటి మురళి, వ్యాపారులు అనంతుల మల్లేశం,చౌడరపు లక్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Latest article
రోడ్డు ప్రమాదాల నివారణ బ్లాక్ స్పాట్స్ గుర్తించి సైనింగ్ బోర్డు ఏర్పాటు చేసిన కోరుట్ల పోలీసులు ..
కరోనా కష్టకాలంలో పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించిన కోరుట్ల సీఐ..
రోడు ప్రమాదాల నివారణకు ఎన్నొ చర్యలు...
తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా...
జగిత్యాల జిల్లాలో ’’ కరోనా’’ విలయతాండవం,భయం గుప్పిట్లో జిల్లా వాసులు పెరుగుతున్న మరణాల సంఖ్య,ఆందోళనలో ప్రజలు…
తాజాకబురు జగిత్యాల :కరోనా తల విలయతాండవం చూపిస్తుంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే ప్రజల గుండె దడేల్ "మంటుంది" జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య...
Big Breaking పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
తాజాకబురు హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణా రాష్ట సర్కార్...