రాయికల్ తాజా కబురు: మండలంలోని రామాజీ పేట గ్రామంలో శివాజీ గోనె కాపు సంఘము రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహం, పటేల్ యూత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహం ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఆకుల మహేష్, సర్పంచ్ బెజ్జంకి రమాదేవి, ఉప సర్పంచ్ జకిలేటి హరీష్ రావు ఆయా కుల సంఘాల సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Latest article
రోడ్డు ప్రమాదాల నివారణ బ్లాక్ స్పాట్స్ గుర్తించి సైనింగ్ బోర్డు ఏర్పాటు చేసిన కోరుట్ల పోలీసులు ..
కరోనా కష్టకాలంలో పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించిన కోరుట్ల సీఐ..
రోడు ప్రమాదాల నివారణకు ఎన్నొ చర్యలు...
తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా...
జగిత్యాల జిల్లాలో ’’ కరోనా’’ విలయతాండవం,భయం గుప్పిట్లో జిల్లా వాసులు పెరుగుతున్న మరణాల సంఖ్య,ఆందోళనలో ప్రజలు…
తాజాకబురు జగిత్యాల :కరోనా తల విలయతాండవం చూపిస్తుంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే ప్రజల గుండె దడేల్ "మంటుంది" జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య...
Big Breaking పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
తాజాకబురు హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణా రాష్ట సర్కార్...