కోరుట్ల తాజా కబురు: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు తమ వంతుగా సాయం అందించేందుకు పట్టణంలోని బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, కమిషనర్ అయాజ్ అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దాదాపు 800 మందికి అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బ్రహ్మన్న గారి శంకర్ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, పాలెపు రాము శర్మ, రమేష్, దివాకర్, భానుమూర్తి, ప్రదీప్, శ్రీధర్, ఫణీంద్ర, సత్యనారాయణ, స్వరాజ్, శ్రీనివాసమూర్తి, నరసింహమూర్తి, చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.
Latest article
రోడ్డు ప్రమాదాల నివారణ బ్లాక్ స్పాట్స్ గుర్తించి సైనింగ్ బోర్డు ఏర్పాటు చేసిన కోరుట్ల పోలీసులు ..
కరోనా కష్టకాలంలో పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించిన కోరుట్ల సీఐ..
రోడు ప్రమాదాల నివారణకు ఎన్నొ చర్యలు...
తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా...
జగిత్యాల జిల్లాలో ’’ కరోనా’’ విలయతాండవం,భయం గుప్పిట్లో జిల్లా వాసులు పెరుగుతున్న మరణాల సంఖ్య,ఆందోళనలో ప్రజలు…
తాజాకబురు జగిత్యాల :కరోనా తల విలయతాండవం చూపిస్తుంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే ప్రజల గుండె దడేల్ "మంటుంది" జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య...
Big Breaking పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
తాజాకబురు హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణా రాష్ట సర్కార్...