జగిత్యాల తాజా కబురు: నియోజకవర్గ పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు త్వరగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గుగులోతు రవికి సోమవారం బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి ముదిగంటి రవీందర్ రెడ్డి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నూకపెల్లి అర్బన్ కాలనీ లోని పేదలకు నిర్మించిన 160 డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు మంజూరు చెయ్యాలని కలెక్టర్ గారిని కోరడం జరిగిందని మిగిలిన ఇండ్లను కూడా త్వరగా నిర్మించి పేదలకు ఇచ్చేవిందంగ చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుర్రం రాము, సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ACS RAJU , మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అముద రాజు , మాడిషెట్టి మల్లేశం, bjym అధ్యక్షులు కిషోర్ సింగ్, జిట్టవేనీ అరుణ్, కుర్మచాలం సతీశ్, గాట్టపెల్లి జ్ఞానేశ్వర్, బిట్టు, AD యువసేన సభ్యులు జంబూక శివ, సుంచూ సురేష్, మైనారిటీ నాయకుడు ఎండీ సుమెర్ , విజయ్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Latest article
జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి: బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ
టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: ప్రజలు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కరం కోసం నిస్వార్థంగా పనిచేసే...
రాయికల్ భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల...
భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాలలో రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే :: డా.సంజయ్ కుమార్
జగిత్యాల తాజా కబురు: రాయికల్ మండలం భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలతో పాటు పల్లె ప్రకృతివనాలు,డంపింగ్ యార్డు,వైకుంఠదామాలను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...