సారంగపూర్ తాజా కబురు:మండలం లోని కోనపూర్ గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కసనాబాధ శాంతయ్య టిఆర్ఎస్ పార్టీ వదిలి ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో సోమవారం బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో పాటు కసనాబాధ లక్మిరాజం,కసనాబాధ రమేష్,కసనాబాధ సంతోష్ లతో పాటుగా పలువురు నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు భాజపా కండువా కప్పుకున్నరు .ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మోరపెళ్లి సత్యనారాయణ, దిశ కమిటీ సభ్యులు ఎండబెట్ల వరుణ్ కుమార్, మండల అధ్యక్షులు బద్దెల గంగరాజం, సీనియర్ నాయకులు మోదిగం మల్లేష్, ఆనంతుల స్వామి,శోభన్, శివ వెంకటేష్ పాల్గొన్నారు.
Latest article
రోడ్డు ప్రమాదాల నివారణ బ్లాక్ స్పాట్స్ గుర్తించి సైనింగ్ బోర్డు ఏర్పాటు చేసిన కోరుట్ల పోలీసులు ..
కరోనా కష్టకాలంలో పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించిన కోరుట్ల సీఐ..
రోడు ప్రమాదాల నివారణకు ఎన్నొ చర్యలు...
తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా...
జగిత్యాల జిల్లాలో ’’ కరోనా’’ విలయతాండవం,భయం గుప్పిట్లో జిల్లా వాసులు పెరుగుతున్న మరణాల సంఖ్య,ఆందోళనలో ప్రజలు…
తాజాకబురు జగిత్యాల :కరోనా తల విలయతాండవం చూపిస్తుంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే ప్రజల గుండె దడేల్ "మంటుంది" జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య...
Big Breaking పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
తాజాకబురు హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణా రాష్ట సర్కార్...