జగిత్యాల తాజా కబురు: జిల్లాలో వరిదాన్యం కోనుగోలు, ఇతర కార్యక్రమాలపై చర్చించుటకు నిజామాబాదు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సోమవారం నాడు కలెక్టరెట్ లో జిల్లా కలెక్టర్ రవి గుగులోత్ ను తన చాంబర్ లో కలిసారు. ఈ సందర్బముగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కోవిడ్-19లో ముందు జాగ్రత్తలు తీసుకొవడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, రైతులను ఇబ్బందులకు గురిచేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాజేషం, భాజపా నాయకులు మోరపల్లి సత్యనారాయణ, జెయన్ వెంకట్, భస్వరాజు లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గోన్నారు.
Latest article
జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి: బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ
టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: ప్రజలు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కరం కోసం నిస్వార్థంగా పనిచేసే...
రాయికల్ భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల...
భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాలలో రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే :: డా.సంజయ్ కుమార్
జగిత్యాల తాజా కబురు: రాయికల్ మండలం భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలతో పాటు పల్లె ప్రకృతివనాలు,డంపింగ్ యార్డు,వైకుంఠదామాలను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...