కొన్ని రోజులు స్థబ్ధంగా ఉన్న కరోనా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది,రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ప్రభుత్వ పాటశాలలో ఒక విద్యార్థికి,ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్ రాగా ఈ అదె మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా కొత్త స్టైన్ వచ్చింది,కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత వారం రోజుల క్రితం దుబాయ్ నుండి స్వదేశానికి వచ్చాడు అయితె వచ్చిన నుండి లక్షణాలు ఉండటంతో స్తానికి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు,దాంతో కరోనా పాజిటివ్ అని తేలింది, అంతేకాదు కొత్త స్టైన్ గా వైద్యులు గుర్తించారు, ఆ వ్యక్తి గ్రామంలో ఎవరెవరిని కలిసారో వాళ్లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది,కరోనా పట్ల ప్రజలు పూర్తిస్తాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు,కనీషం మాస్క్ కూడా ధరించకపోవటంతో కేసులు నమోదు అవుతున్నాయి..
Latest article
జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి: బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ
టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: ప్రజలు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కరం కోసం నిస్వార్థంగా పనిచేసే...
రాయికల్ భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల...
భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాలలో రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే :: డా.సంజయ్ కుమార్
జగిత్యాల తాజా కబురు: రాయికల్ మండలం భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలతో పాటు పల్లె ప్రకృతివనాలు,డంపింగ్ యార్డు,వైకుంఠదామాలను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...