తాజ కబురు క్రైం జగిత్యాల:జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ అసుపత్రి వద్ద కరోనా పరీక్షలు చేయించుకుంటానని వచ్చిన ఓ మహిళ శుక్రవారం ఆసుపత్రి ముందు కాలుజారి కిందపడి మృతి చెందింది.ఓ పక్క కరోనా విజృంబిస్తున్న సమయంలో లక్షణాలు కనిపిస్తుండంటంతో ఆందోళన చెందుతున్న ప్రజలు ఆ భయం కారణంగా జంకుతున్నారు,ఈ క్రమంలో చాలామంది మానసీకంగా ఇబ్బందులు పడుతున్నారు,ఓ పక్క ప్రభుత్వం పాజిటివ్ కేసు నమెదు అయినా ఇంట్లో ఉండి సరైన చికిత్స తీసుకుంటె ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినా ప్రజలు మాత్రం భయాందోళన చెందుతున్నారు. ఇదే క్రమంలో పరీక్షలు చేయించుకునెందుకు వచ్చిన మహిళ ఇలా ఆసుపత్రి ముందె పడి మృతి చెందటం పలువురిని కంటతడిపెట్టించింది.అయితే మహిళకు పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని వైద్యాధికారులు తెలిపారు.
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...