జగిత్యాల తాజా కబురు: జగిత్యాల రూరల్ మండలం కల్లెడలోని గ్రామ శివారులో ఉన్న కల్లు మండువ దగ్గర శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది,దాంతోపాటు పిడుగులు పడ్డాయి,ఈ పిడుగుపాటుకు అక్కడ ఉన్న అయిదుగురికి గాయాలయ్యాయి వీళ్ళలో ఇద్దరు గీత కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు,మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అందించారు..
Latest article
జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి: బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ
టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: ప్రజలు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కరం కోసం నిస్వార్థంగా పనిచేసే...
రాయికల్ భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల...
భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాలలో రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే :: డా.సంజయ్ కుమార్
జగిత్యాల తాజా కబురు: రాయికల్ మండలం భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలతో పాటు పల్లె ప్రకృతివనాలు,డంపింగ్ యార్డు,వైకుంఠదామాలను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...