రాయికల్ తాజా కబురు: మండల పరిధిలో పలు ప్రాంతాల్లోని సీజ్ చేసిన 58 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను ఈ నెల 20న ఉదయం 11 గంటలకు తహసీల్దార్ కార్యాలయం వద్ద బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగుతుందని రాయికల్ తహసీల్దార్ మహేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలనుకునే వారు నిర్ణిత రుసుమును ముందుగానే చెల్లించాలని, అత్యవసర కారణాలతో వేలంపాట రద్దు చేసినచో మరొక తేదీని నిర్ణయించబడుతుందని ఆయన పేర్కొన్నారు.
Latest article
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...