రాయికల్ తాజా కబురు: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండవ సారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక సంవత్సర కాలంలో సాధించిన విజయాలను,అభివృద్ధి పథకాలను ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా మండలంలోని అయోధ్య గ్రామంలో భాజపా నియోజకవర్గ ఇంచార్జి ముదుగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారాన్ని ప్రారంబించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతు ఆత్మ నిర్బర్ భారత్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా అధికార ప్రతినిధి చిలుకమర్రి మదన్ మోహన్, మండల ప్రధాన కార్యదర్శి అన్నవేణి వేణు, ఎంపీటీసీ ఆకుల మహేష్, ఉపసర్పంచ్ రవీందర్,గ్రామ భాజపా అధ్యక్షులు జితేందర్,నాయకులు పసుపుణురి శ్రీనివాస్,తిప్పిరెడ్డి రాజశేఖర్,మెక్కొండ రాంరెడ్డి,బొడ్గం శ్రీకాంత్,అనుగంటి రాజశేఖర్, రాజ్ కుమార్,రాజేష్,రవి,శ్రవణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...