రాయికల్ తాజా కబురు: మండలంలోని మైతాపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో కరోనా మహమ్మారి నివారించడంలో భాగంగా స్థానిక ఎంపీటీసీ రాజనాల మధుకుమార్ బుధవారం ఆశ.ఏ.యన్.ఎమ్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రం నుండి గ్రామానికి తిరిగి వచ్చే వారి వివరాలు, గ్రామం నుండి వలస వెళ్లే వారి వివరాలను స్థానిక అధికారులకు తెలుపుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలను గురించి అవగాహన కల్పిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీ.ఆర్వో కొమురయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్,ఏ.ఎన్ఎం హేమలత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest article
రోడ్డు ప్రమాదాల నివారణ బ్లాక్ స్పాట్స్ గుర్తించి సైనింగ్ బోర్డు ఏర్పాటు చేసిన కోరుట్ల పోలీసులు ..
కరోనా కష్టకాలంలో పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించిన కోరుట్ల సీఐ..
రోడు ప్రమాదాల నివారణకు ఎన్నొ చర్యలు...
తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా...
జగిత్యాల జిల్లాలో ’’ కరోనా’’ విలయతాండవం,భయం గుప్పిట్లో జిల్లా వాసులు పెరుగుతున్న మరణాల సంఖ్య,ఆందోళనలో ప్రజలు…
తాజాకబురు జగిత్యాల :కరోనా తల విలయతాండవం చూపిస్తుంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే ప్రజల గుండె దడేల్ "మంటుంది" జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య...
Big Breaking పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
తాజాకబురు హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణా రాష్ట సర్కార్...