రాయికల్ తాజా కబురు:మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సోమ సురేందర్ రెడ్డి బుధవారం కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు గాను గ్రామంలోని ఆశ కార్యకర్తలు చేస్తున్న విశేష కృషికి తన వంతు సాయంగా 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సామల్ల లావణ్య, ఉప సర్పంచ్ శేఖర్, వార్డు సభ్యులు ఏలేటి జలంధర్, నాయకులు సామల్ల వేణు, రాజారెడ్డి, నారాయణ, శ్రీను, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...