తాజా కబురు రాయికల్: మండలంలోని మైతాపూర్ గ్రామానికి చెందిన కొల్ల గంగారెడ్డి (54)కి జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ నిమిత్తం “ఎ” పాజిటివ్ రక్తం అవసరం కాగా రాయికల్ పట్టణానికి చెందిన గుడికందుల ప్రదీప్ రక్తదానం చేశారు. ఆపద సమయంలో రక్తదానం చేసిన యువకుడిని మండల భా.జ.పా ప్రధాన కార్యదర్శి అన్నవేణి వేణు, యువజన సంఘాల సభ్యులు అభినందించారు.
Latest article
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...